తెలంగాణ

ఖరీఫ్‌లో ఎల్లంపల్లి ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9:ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి ఖరీఫ్‌లో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. జల సౌధలో ఎల్లంపల్లి ప్రాజెక్టుపై శుక్రవారం మంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఎన్ని చెరువులను నింపడానికి అవకాశం ఉందో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మైనర్ ఇరిగేషన్ అధికారులతో చర్చించి ప్రణాళిక సిద్ధం చేయాలని, పగడ్బందీగా చెరువులు నింపాలని చెప్పారు. మంథని లిఫ్ట్, గౌరవెల్లి రిజర్వాయర్, ఫ్లడ్ ఫ్లో కెనాల్ పనులను మంత్రి సమీక్షించారు.