బిజినెస్
మెర్సిడెస్ బెంజ్ సరికొత్త ఎఎమ్జి జిఎల్సి 43 కూప్ మోడల్ కారు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 22 July 2017
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. శుక్రవారం భారతీయ మార్కెట్కు సరికొత్త ఎఎమ్జి జిఎల్సి 43 కూప్ మోడల్ కారును పరిచయం చేసింది.
దీని ధర ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం 74.8 లక్షల రూపాయలని సంస్థ భారతీయ విభాగం ఎండి, సిఇఒ రోలాండ్ ఫోల్గర్ న్యూఢిల్లీలో విలేఖరులకు తెలిపారు.
ఈ ఏడాదిలో సంస్థ పరిచయం చేసిన 8వ కారిది అన్నారు. అంతేగాక కేవలం 4.9 సెకండ్లలో ఈ కారు గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని చెప్పారు