తెలంగాణ

కాళేశ్వరంపై 22 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సంబంధించి ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు 15 జిల్లాల్లో కాలుష్య నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఈ వివరాలను సేకరించి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలకు అందిస్తారు. 22న భవనగిరి, మేడ్చెల్, నిజామాబాద్, కరీంనగర్, 23న పెద్దపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, 24న నిర్మల్, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో, 26న సిరిసిల్ల, సిద్ధిపేట, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు.