ఆంధ్రప్రదేశ్
టిటిడి డాలర్ల వ్యవహారంలో తదుపరి చర్యలు నిలిపివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 August 2017
విజయవాడ, ఆగస్టు 18: తిరుమల తిరుపతి దేవస్థానంలో బంగారు డాలర్ల మాయం వ్యవహారంపై ఇద్దరు రిటైర్డు అధికారులపై తదుపరి క్రమశిక్షణా చర్యలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2006 సంవత్సరంలో శ్రీవారి బొక్కసంలో ఒక్కోటి 5 గ్రాముల 300 బంగారు డాలర్లు గల్లంతు అవడం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి టిటిడి రిటైర్డ్ సూపరింటెండెంట్ పి.శేషాద్రి (డాలర్ శేషాద్రి), రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.వాసుదేవన్పై తదుపరి క్రమశిక్షణా చర్యలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు రెండు జీవోలను జారీ చేసింది.