తెలంగాణ
ఈవిఎంల్లో ట్యాంపరింగ్ అపోహ మాత్రమే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 4 March 2016
హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం)ను ట్యాంపరింగ్ చేస్తున్నారన్నది కేవలం అపోహేనని ఈసిఐఎల్ సిఎండి సుధాకర్ తెలిపారు. వీటి ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం లేదని ఆయన శుక్రవారం తెలిపారు. తొలిసారిగా తెలంగాణలో ఓటర్లలో భరోసా కల్పించేందుకు ఇవిఎంల ద్వారా రశీదులు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టామన్నారు. 5 లక్షల ఇవిఎంలు కావాలని కేంద్ర ఎన్నికల సంఘం తమను కోరిందని, విదేశాలకు సైతం వీటిని ఎగుమతి చేస్తున్నామన్నారు.