రాష్ట్రీయం

ప్రభుత్వోద్యోగులకు 3 శాతం డిఎ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కరవుభత్యాన్ని 12.052 శాతం నుంచి 15.196శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు శాతం పెరిగిన ఈ డిఎను గత ఏడాది జూలై ఒకటి నుంచి అమల్లోకి తెస్తారు.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు,గ్రామ పంచాయితీ, మున్సిపల్ ఉద్యోగులు, వ్యవసాయ మార్కెట్, జిల్లా గ్రంధాలయ సంస్థ, వర్క్‌చార్జ్‌డ్ ఉద్యోగులకు కొత్త డిఎ వర్తిస్తుంది. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు, ఎయిడెడ్ ఇన్‌స్టిట్యూట్స్, ఎయిడెడ్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు దీన్ని అమలు చేస్తారు.