రాష్ట్రీయం
ఏడు టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 April 2018
రంగారెడ్డి: హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన సమీర్, ముస్తఫాలు స్థానికంగా పలువురి వద్ద తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరించి కర్ణాటకకు తరలిస్తున్నారు. ఓఆర్ఆర్ టోల్ గేట్ వద్ద రాజేంద్ర నగర్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా బియ్యం అక్రమ తరలింపును గుర్తించి పట్టుకున్నారు. ఏడు టన్నుల బియ్యంతో పాటు రూ. 6 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.