రాష్ట్రీయం
నంద్యాలలో బాంబు పేలుడు : ఇద్దరు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 31 July 2018
కర్నూల్ : నంద్యాల చెక్పోస్టు సమీపంలో బండరాయి తొలగిస్తుండగా.. బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను స్థిరాస్తి వ్యాపారులు రాజశేఖర్రెడ్డి, మల్లికార్జునరెడ్డిగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..