క్రైమ్/లీగల్
స్వైన్ఫ్లూతో మహిళ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 5 October 2018
రంగంపేట, అక్టోబర్ 5: రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామానికి చెందిన వెలమర్తి సత్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. స్వైన్ప్లూ సోకడంతో ఆమె మృతి చెందినట్టుగా జీఎస్ఎల్ వైద్యాధికారులు తెలిపారు. అయితే ఆమె స్వైన్ప్లూతో మరణించలేదని, వైరల్ హెమరైజ్డ్ ఫీవర్తో మరణించినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టిఎస్ మూర్తి తెలిపారు.