తెలంగాణ
జగన్ను పరామర్శించిన తలసాని
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 26 October 2018
హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, కవిత పరామర్శిస్తే తప్పేంటని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన శుక్రవారంనాడు న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించిన తీరుపై మండిపడ్డారు. గవర్నర్ డీజీపీకి ఫోన్చేసి నివేదికను కోరితే తప్పేంటని ప్రశ్నించారు.