తెలంగాణ

కాళేశ్వరం వద్దంటూ కాంగ్రెసోళ్లు కోర్టుల్లో కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజన్న సిరిసిల్ల: కాళేశ్వరం వద్దంటూ కాంగ్రెసోళ్లు కోర్టులో 200 కేసులు వేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా నాగంపేటలో ఎన్నికల సభలో మాట్లాడుతూ ఈ సారి ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. నా కోసం నలభై రోజులు కష్టపడితే మళ్లీ ఐదేళ్లు మీకోసం కష్టపడతానని, కష్టపడి సాధించిన తెలంగాణను ద్రోహుల పరం చేయవద్దని కోరారు.