ఆంధ్రప్రదేశ్
వ్యక్తి అదృశ్యం.. మావోలపై అనుమానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 April 2016
రాజమండ్రి: చింతూరు మండలం పిడుగురాళ్లపల్లిలో శంకర్ అనే వ్యక్తి కనిపించకుండా పోయినట్లు, మావోయిస్టులే ఇతడిని కిడ్నాప్ చేసినట్లు గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ సంఘటనపై అనుమానాలు రావడంతో ఇది మావోయిస్టుల పనా? లేక ఇంకెవరైనా శంకర్ను పట్టుకుపోయారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.