ఆంధ్రప్రదేశ్
నక్కపల్లి మృతుల కుటుంబాలకు బాబు పరామర్శ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 April 2016
విశాఖ: విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద ఆదివారం కారు ప్రమాదంలో 11 మంది మరణించడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు చేస్తున్నట్లు ఎపి సిఎం చంద్రబాబు సోమవారం ఇక్కడ ప్రకటించారు. బుచ్చిరాజుపాలెంలో మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఓవర్లోడ్తో వెళుతున్న కారు ఓ బైకును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 9 మందితో పాటు బైక్పై వెళుతున్న తండ్రి, కొడుకు మరణించిన సంగతి తెలిసిందే.