తెలంగాణ
అకాల వర్షంతో తీరని నష్టం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 13 May 2019
మునుగోడు, మే 12: మునుగోడు మండలంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో రైతులకు, ప్రజలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. మండల కేంద్రంలోని మల్లికార్జున పారబాయిల్డ్ బిన్నీ రైస్ మిల్లో ఈదురుగాలులకు 2 ఎల్వేటర్లు విరిగి పక్కనే ఉన్న గోదాంపై పడడంతో గోదాం పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో గోదాంలో ఉన్న ధాన్యం మొత్తం వానకు తడిచిపోయాయి. అకాల వర్షం కారణంగా సుమారు రూ.90లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు మిల్లు యజమానులు తెలుపుతున్నారు.