ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాలను అద్భుతంగా నిర్వహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు 485 కోట్ల రూపాయలతో ఘాట్లు, రోడ్లు నిర్మిస్తామని ఎపి మంత్రి పుల్లారావు మంగళవారం ఇక్కడ తెలిపారు. అధునాతన ఘాట్లను నిర్మిస్తామని, భక్తులకు టిటిడి ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. కృష్ణా తీరంలో అన్ని ఆలయాలను ఆధునీకరిస్తామన్నారు.