రాష్ట్రీయం
ఖైరతాబాద్ వినాయకుడ్ని దర్శించుకున్న తమిళసై
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 September 2019
హైదరాబాద్: గవర్నర్ తమిళసై మంగళవారంనాడు ఖైరతాబాద్ వినాయకుడ్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు గవర్నర్ను శాలువా కప్పి సన్మానించారు. ఈ రోజు దాదాపు రెండు లక్షల మంది భక్తులు ఖైరాతాబాద్ వినాయకుడ్ని దర్శించుకున్నారు. గవర్నర్ రాక సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. అరగంట సేపు భక్తులను దర్శనానికి అనుమతినివ్వలేదు.