బిజినెస్

పీఎంసీ ఖాతాదారుల విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలు సడలించిన ఆర్బీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్-మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) ఖాతాదారులకు ఎట్టకేలకు సొమ్ము విత్‌డ్రా చేసుకునే విషయంలో ఆర్బీఐ ఆంక్షలను సడలించింది. గత మంగళవారం నాడు విధించిన విత్‌డ్రాయల్ పరిమితి రూ. 1000 నుంచి రూ.10,000కు పెంచుతూ గురువారం ఆర్బీఐ ఆదేశాలను జారీ చేసింది. చింది. ఇందువల్ల ఈ బ్యాంకుకు చెందిన 60 శాతం ఖాతాదారులకు ప్రయోజనం కలుగుతుందని ఆర్బీఐ అధికారులు తెలిపారు. ఆంక్షలున్న ఆరు నెలల కాల వ్యవధి వరకు ఈ పరిమితి వర్తిసుందన్నారు. నిరర్థక ఆస్తులను తక్కువ చేసి చూపడంతోబాటు వివిధ రెగ్యులేటరీ లొసుగులకు పీఎంసీ పాల్పడినట్టు ఆర్బీఐ విచారణలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈ బ్యాంకుపై పలు రకాల ఆంక్షలను ఆర్బీఐ విధించింది. ఐతే డిపాజిటర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విత్‌డ్రాయల్ పరిమితి పెంచామని ఆర్బీఐ తెలిపింది.