బిజినెస్
ఈవారం నష్టాలే మిగిలాయి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 25 October 2019
ముంబయి, అక్టోబర్ 25: ఒక రోజు సెలవుదినంతో కూడుకుని శుక్రవారంతో ముగిసిన వాణిజ్య వారం మొత్తంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టాలే మిగిలాయి. సెనె్సక్స్ 240.32 పాయింట్లు (0.61 శాతం) నష్టపోగా, నిఫ్టీ 77.95 పాయింట్లు (0.66 శాతం) నష్టపోయింది. ఇక శుక్రవారంతో ముగిసిన హిందూ కేలండర్ ఇయర్ ‘సంవత్ 2075’లో రెండు సూచీలు మంచి ఫలితాలను నమోదు చేయడం విశేషం. ఈఏడాది మొత్తం సెనె్సక్స్ 4,066.15 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 1,053.90 పాయింట్లు లాభపడింది. అంటే ఈ ఏడాదిలో సెనె్సక్స్ 11.6 శాతం లాభపడింది.