తెలంగాణ
విద్యార్థినుల సమస్యపై నివేదిక ఇవ్వండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 27 October 2019
హైదరాబాద్, అక్టోబర్ 26: మహబూబ్నగర్ జిల్లా గూడూరులో ఉన్న జడ్పీ బాలికల పాఠశాల విద్యార్థినుల సమస్యలపై జిల్లా కలెక్టర్ విచారించి నివేదక ఇవ్వాలని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం ఆదేశించింది. ఈ పాఠశాలలో విద్యార్థినులు 130 మంది ఉన్నారు. వీరికి ఒక టాయిలెట్ మాత్రమే ఉంది. ఈ సమస్యపై స్పందించిన కేంద్ర హోంశాఖ కార్యాలయం వెంటనే నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.