తెలంగాణ

ఎమ్మెల్సీ నిరాహారదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆర్టీసీ సంఘాల నేతలను చర్చలకు పిలవాలని కోరుతూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేయనున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఉపాధ్యాయులు, ఇతర సంఘాల నేతలు సంఘీభావం తెలపాలని ఆయన సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దాటవేత సరికాదని, బేషరతుగా చర్చలు జరిపి న్యాయమైన వారి డిమాండ్లను ఆమోదించాలని నర్సిరెడ్డి కోరారు.
*చిత్రం...ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మగ్ధుం భవన్‌లో దీక్ష చేపట్టిన కూనంనేనికి సంఘీభావం సురవరం, చాడా వెంకటరెడ్డి.