తెలంగాణ
లక్ష్మణ్కు అధిష్టానం నుంచి పిలుపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 2 November 2019
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్కు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఆయన అప్పటికప్పుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసి ఆర్టీసీ సమ్మెపై నివేదికను ఇవ్వనున్నారు. కాగా లక్ష్మణ్ ఢిల్లీ వెళ్లే ముందు తెజస అధ్యక్షుడు కోదండరామ్ రెడ్డి, ఆర్టీసీ ఐకాసా అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డిని కలిసిన విషయం విదితమే.