బిజినెస్
చమురు ధరలపై ఆందోళన వద్దు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 12 January 2020
కోల్కతా: చమురు ధరలు పెరుగుతున్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని, దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర విపరీతంగా పెరుగుతుందని వస్తున్న వార్తలను ఖండించారు. అలాంటి సమస్య ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు.
'చిత్రం... కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్