ఆంధ్రప్రదేశ్‌

రాబోమే పదేళ్లలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాబోమే పదేళ్లలో దేశంలోని 3 పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ దుర్గగుడి, బెంజిసర్కిల్‌ వద్ద పైవంతెన, రహదారి నిర్మాణ పనులకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం సాకారం చేశామన్నారు.కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.