తెలంగాణ
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణీకుల నిరసన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 11 May 2016
హైదరాబాద్: విమానాల్లో సీట్లకు మించి టిక్కెట్లను విక్రయించడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం నాడు ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. దిల్లీ, ముంబయి, లక్నో, చెన్నై వెళ్లాల్సిన విమానాల్లో సీట్లకు మించి ఇండిగో ఎయిర్లైన్స్ టిక్కెట్లను విక్రయించింది. దీంతో చాలామంది ప్రయాణీకులను విమానాల్లోకి అనుమతించలేదు.