రాష్ట్రీయం
తెలంగాణలో ఐఏఎస్ల బదిలీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 10 December 2015
హైదరాబాద్: తెలంగాణలోఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కె.శివకుమార్ నాయుడును జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. శ్రుతి ఓజా- వికారాబాద్ ఉప కలెక్టర్ ,కె.శశాంక - జగిత్యాల ఉప కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్- ఆసిఫాబాద్ ఉప కలెక్టర్, రాజీవ్గాంధీ హనుమంత్- ఐటీడీఏ పీఓ , అలుగు వర్షిణి- మెదక్ జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి, డి.కృష్ణబాస్కర్- కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు.