ఆంధ్రప్రదేశ్
వాటర్ ట్యాంకులో మూడు మృతదేహాలు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 14 June 2016
తిరుపతి: ఇక్కడి రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ వాటర్ ట్యాంకులో మూడు మృతదేహాలను మంగళవారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్యాంకు నుంచి దుర్వాసన రావడంతో అక్కడి కూలీలు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి చూడగా మూడు మృతదేహాలు బయటపడ్డాయి. మృతుల్లో ఒకరిని రైల్వే స్టేషన్లో వాటర్బాటిళ్లు విక్రయించే అబ్దుల్లాగా గుర్తించారు. మిగతా మృతదేహాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.