తెలంగాణ
గంజాయి స్మగ్లర్ల ఆస్తులు స్వాధీనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 30 July 2016
హైదరాబాద్ : గంజాయి రవాణ కేసులో పట్టుపడ్డ ప్రధాన నిందితుల ఆస్తులను పోలీసులు జప్తుచేస్తున్నారు. హయత్నగర్ పోలీసులు మూడు బృందాలుగా వెళ్లి నిందితుల ఇళ్లలో శనివారం సోదాలు చేపట్టారు. చింతల్లో పసుపులేటి శివ, రాంపల్లిలో పురమని శ్రీనివాసరెడ్డి , నాగారంలో వక్కంటి శ్రీనివాసరావు ఇళ్లపై పోలీసులు దాడిచేసి స్థిర, చరాస్థులను స్వాధీనం చేసుకుంటున్నారు. సుమారు రూ.3 కోట్ల విలువైన భవనాలు, వాహనాలు, బంగారు ఆభరణాలను ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నట్లు హయత్నగర్ ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్ తెలిపారు.