కరీంనగర్

శతాధిక వృద్ధురాలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాపూర్, జూలై 31: మండలంలోని వెన్నంపల్లి పంచాయతీ పరిధి లస్మన్నపల్లి గ్రామానికి చెందిన గూటం లస్మమ్మ (104) అనే శతాధిక వృద్ధురాలు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన ప్రకారం..గత రెండు రోజులుగా అస్వస్థతకు గురై మృతి చెందినట్లు వారు తెలిపారు. కాగా మృతురాలికి ముగ్గురు కుమారులు, కుమార్తె, అల్లుండ్లు, కోడళ్లు, మనుమలు, మనుమరాండ్లు మొత్తం కలిపి 80 మంది కుటుంబ సభ్యులు ఉన్నారని వారు తెలిపారు.