రాష్ట్రీయం

25న తిరుమలకు రాష్టప్రతి ప్రణబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 23: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తిరుమలకు రానున్నారు. 25న సాయంత్రం 4.30 గంటల నుండి 5 గంటల ప్రాంతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 25న 1.35 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 2.15 గంటలకు రేణిగుంట విమానాశ్రాయానికి చేరుకొంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకొంటారు. 4.30 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకొంటారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు వెడతారు.