ఆంధ్రప్రదేశ్‌

అగ్రి గోల్డ్ చైర్మన్, ఎండీలకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అగ్రి గోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండీ శేషుకుమార్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జైలు సిబ్బంది జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వేరొక ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో తిరిగి జిల్లా జైలుకు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని జైలు వర్గాలు తెలిపాయి.