ఆంధ్రప్రదేశ్
ఆర్థిక స్థితి మెరుగైతేనే ఉద్యోగాలు : సుజనా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 September 2016
విజయవాడ: ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాలు రావని, ఆర్థిక స్థితి మెరుగైతేనే ఉద్యోగాలు వస్తాయని కేంద్రమంత్రి సుజనాచౌదరి సోమవారం విలేకరులతో అన్నారు. ప్యాకేజీకి కేంద్రం త్వరలోనే చట్టబద్ధత కల్పించనున్నట్లు, ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలు ప్యాకేజీ ద్వారా ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 100 శాతం నిధులు కేంద్రమే సమకూర్చనున్నట్లు , కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని వెల్లడించారు.