ఆంధ్రప్రదేశ్‌

విత్తనాలపై రాయితీ 80 శాతానికి పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇచ్చే విత్తనాలపై రాయితీను మరింతగా పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంవెల్లడించింది. విత్తన రాయితీని 33 శాతం నుంచి 80శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీ విత్తనాలను రేపట్నుంచే పంపిణీ చేయనున్నట్లు రైతులకు ఉపశమనాన్ని ఇచ్చే కబురు అందించింది.