ఆంధ్రప్రదేశ్
ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 30 November 2016
హైదరాబాద్, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పది, ఇంటర్ ఫలితాలను సోమవారం నాడు విడుదల చేశారు.
ఇంటర్మీడియట్కు 13,643 మంది హాజరుకాగా వారిలో 5962 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎస్సెస్సీలో 13,999 మంది హాజరుకాగా వారిలో 6982 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఐదు పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే ఈసారి అక్టోబర్ ఫలితాలే గరిష్టమని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ కె రామశేషు తెలిపారు. నెల్లూరు జిల్లా పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిందని, టెన్త్ ఫలితాల్లో చివరి స్థానంలో చిత్తూరు నిలవగా, ఇంటర్ ఫలితాల్లో చివరి స్థానంలో విశాఖపట్టణం నిలిచిందని ఆయన వివరించారు.