ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, డిసెంబర్ 4: కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రంగాపురం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. వెంగళాంపల్లికి చెందిన కూలీలు పనికోసం ఆదివారం ఆటోలో డోన్ మండలం కొచ్చెరువుకు వెళ్తుండగా రంగాపురం వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో ఆటోలోని జ్యోతి(18), మాసుంబీ(35), పెద్దక్క(65) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి.