రాష్ట్రీయం
ఉగాండాలో కాల్పులు.. కర్నూలు జిల్లా వాసి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 23 February 2017
కర్నూలు: ఉగాండా దేశంలో జరిగిన కాల్పుల్లో కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి మరణించాడు. ఉగాండా దేశంలో ఇంజినీర్గా పనిచేస్తున్న ఫారూఖ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఫారూఖ్ను ఎవరు.. ఎందుకు చంపారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఫారూఖ్ స్వస్థలం కర్నూలులోని సంతోష్నగర్.