ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాలకు నేడు వర్ష సూచన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 January 2016
విశాఖపట్నం: దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో ఒకటి, రెండు చోట్ల వానలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ మధ్యప్రదేశ్లో రెండు రోజుల కిందట ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రాంతం నుంచి ద్రోణి కర్ణాటక వరకు ఉన్నట్లు వెల్లడించింది. మంగళవారం హైదరాబాద్లో, రాయలసీమలోని కర్నూలు, రామగుండంలో చిరు జల్లులు కురిశాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.