అదిలాబాద్
నేడు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 November 2018
ఉట్నూరు, నవంబర్ 15: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గం నుండి భారతీయజనతాపార్టీ అభ్యర్థిగా సట్ల అశోక్, కాం గ్రెస్ పార్టీ తరపున రాథోడ్ రమేష్లు శుక్రవారం నామినేషన్లు వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి విడతలో 65 మంది పేర్లను ప్రకటించగా, రాథోడ్ రమేష్ ఎట్టకేలకు రెండో జాబితాలో ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నాయకులు నవంబర్ 1వ తేదీన ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థిగా సట్ల అశోక్ పేరును ప్రకటించారు.