ఆంధ్రప్రదేశ్
ఎ.పి. కేబినెట్ భేటీ ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 3 February 2016
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎ.పి. మంత్రిమండలి సమావేశం బుధవారం ఇక్కడ ప్రారంభమైంది. కాపు కార్పొరేషన్కు నిధుల కేటాయింపు, జస్టిస్ మంజునాథ కమిషన్కు విధి విధానాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాలు, తాత్కాలిక రాజధాని నిర్మాణం వంటి కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశాలు చర్చించే అవకాశం ఉంది. ఇటీవలే బాధ్యత స్వీకరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ కూడా సమావేశంలో పాల్గొంటారు.