అంతర్జాతీయం

బాగ్దాద్ పేలుళ్లలో మృతుల సంఖ్య 213

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఐసిస్ తీవ్రవాదులు సృష్టించిన నరమేధం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఆదివారం జరిగిన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య సోమవారం ఉదయం నాటికి 213కు చేరింది. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బాగ్దాద్‌లోని ఓ షాపింగ్ మాల్ వద్ద ట్రక్కులో వచ్చిన ఓ వ్యక్తి బాంబులు పేల్చి ఆత్మాహుతిదాడి చేయడంతో ఆ ప్రాంతం భయానకంగా మారింది.