ఆంధ్రప్రదేశ్‌

విజయసాయిరెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:అక్రమాస్తుల కేసులో నిందితుడైన వైకాపా నేత, ఆ పార్టీ అధినేత వైఎస్‌జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. ఆ కేసు విచారణకు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అనారోగ్య కారణాలవల్ల కోర్టుకు రాలేకపోతున్నట్లు విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చి, ఆయన వైఖరిని తప్పుబట్టింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు జగన్‌పై వారెంట్ జారీ చేసింది. ఈనెల 10వ తేదీకి కేసు వాయిదావేసింది.