పాండిచ్చేరిలో నాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానాయకుడు నాగార్జున, సమంత, సీరత్‌కపూర్ ప్రధాన తారాగణంగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘రాజుగారి గది-2’ చిత్రానికి సంబంధించిన మూడో షెడ్యూల్ పాండిచ్చేరిలో జరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రంగా నిలవనున్నది. సమంత పోషిస్తున్న పాత్ర ఈ చిత్రంలో హైలెట్‌గా వుంటుందని చెబుతున్నారు. 20 రోజులపాటు పాండిచ్చేరిలో జరిగే షూటింగ్‌తో 70 శాతం సినిమా పూర్తికానుంది. ప్రస్తుతం నాగార్జున, నరేష్‌ల కాంబినేషన్‌లో కీలక సన్నివేశాల చీతీకరణ జరుపుతున్నారు.