అనాథ శరణాలయంలోరకుల్ పుట్టినరోజు వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ క్రేజీ భామ రకుల్ ప్రీత్‌సింగ్ తన పుట్టిన రోజును అభిమానుల మధ్య ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని చెరిష్ అనాథ శరణాలయంలో పిల్లలకు పుస్తకాలు, పెన్‌లు, పిజ్జా, బర్గర్‌లు పంపిణీ చేసి, తన డాన్స్, నటనతో పిల్లలను ఆనంద పరిచారు. ఇందులో భాగంగా ‘జబర్దస్త్’ కమెపియన్ రచ్చ రవి కూడా తన హాస్యంతో పిల్లలను ఆకట్టుకున్నారు. ఈ పుట్టిన రోజు వేడుకలో రకుల్ ప్రీత్‌సింగ్ మేనేజర్ హరినాథ్, పవన్‌కుమార్, చెరిష్ అనాథ శరణాలయం బృందం హేమలత, నీలిమ, కిరణ్, అభిమానులు కిశోర్, శశి, రుత్విక్ పాల్గొని విజయవంతం చేశారు.