పౌరుడు వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో స్టార్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న జయం రవి కథానాయకుడిగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిమిరిందు నిల్’. జయం రవి సరసన అమలాపాల్, రాగిణి ద్వివేది కథానాయికలుగా నటించిన చిత్రాన్ని గ్రేహాక్ మీడియా పతాకంపై వీరబ్రహ్మచారి అన్నభీమోజు సమర్పణలో రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘పౌరుడు’ అనే టైటిల్ ఖరారు చేశారు. జయం రవి ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. నిత్య జీవితంలో మనం చూస్తున్న లంచగొండితనంపై యుద్ధం చేసే పాత్రలో జయం రవి నటించారు. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషించడం విశేషం. జయం రవి, అమలాపాల్, రాగిణి ద్వివేది, సూరి, శరత్‌కుమార్, నాజర్, నాని (ప్రత్యేక పాత్రలో) తంబి రామయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, నిర్మాత: రాజశేఖర్ అన్నభీమోజు, దర్శకత్వం: సముద్రఖని.