ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల్లో ఉదాసీనత వద్దు : బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:వారంరోజులుగా జరుగుతున్న కృష్ణా పుష్కరాలు ఇప్పటివరకు సజావుగా సాగాయని, మిగిలిన ఐదు రోజులుకూడా ఇలాగే జరగాలని, ఉదాసీనంగా ఉండవద్దని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పుష్కరాలపై గురువారం నాడు ఆయన పుష్కర ప్రాంత అధికారులు, సిబ్బందితో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. భారీ ఎత్తున తరలివస్తున్న భక్తులను స్వచ్చంద సంస్థలు ఆదుకోవడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.