తూర్పుగోదావరి

స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలి: వైసిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, సెప్టెంబర్ 9: ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని, ఇందుకు నిరసనగా శనివారం చేపట్టబోయే బంద్‌లో స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొనాలని వైసిపి మండల శాఖ అధ్యక్షుడు వై రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. బంద్ విజయవంతం చేయాలంటూ వైసిపి, కాంగ్రెసు, సిపిఎం, సిపిఐ నాయకులు స్థానిక ప్రధాన సెంటర్లో వ్యాపారులు, ప్రజల వద్దకు వెళ్లి అభ్యర్థించారు. ప్రత్యేక హోదా కల్పించే విషయంలో సిఎం చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడం వల్లే రాష్ట్రం ప్రత్యేక హోదాను కోల్పోయిందని వారు విమర్శించారు.