తూర్పుగోదావరి

జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండేపల్లి, సెప్టెంబర్ 19: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం మధురపూడి విమానాశ్రయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా గండేపల్లి జాతీయ రహదారిపై జగ్గంపేట సిఐ కాశీ విశ్వనాథం సిబ్బందితో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి వెడుతున్న వాహనాలను తనిఖీ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎస్సై అలీఖాన్, గండేపల్లి ఎఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు.