అంతర్జాతీయం

దేశప్రయోజనాలకోసం జిఎస్‌టిని ఆమోదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు సహా ముఖ్యమైనవాటిని ఆమోదించాలని, ఈ విషయంలో ఎవరికి పేరు వస్తుందన్నది ప్రధానం కాకూడదని, దేశ ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారంనుంచి ప్రారంభం కానుండగా ఆదివారం ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశాలు సజావుగా, అర్థవంతంగా, ఫలితాన్నిచ్చేలా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని ఆయన కోరారు. కాగా ఆదివారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.