అంతర్జాతీయం

రెండు బాంబులు పేలి..15 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని సలూ ప్రావీన్స్, జొలో నగరంలో రెండు జంట బాంబులు పేలిన ప్రాంతం. రోమన్ కాథలిక్ చర్చిలోపల రెండు బాంబులు పేలిన సంఘటనలో కనీసం పదిహేను మంది మృతి చెందారని, భారీ సంఖ్యలో గాయపడ్డారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తున్నదని పేర్కొంది. దాడి సంఘటనపై విచారణ జరిపిస్తామని, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది.