అంతర్జాతీయం

13 మంది టర్కీ సైనికులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్తాంబుల్, డిసెంబర్ 17: టర్కీలో శనివారం ఉదయం కారు బాంబు పేలి 13 మంది ప్రభుత్వ భద్రతా సిబ్బంది మృతిచెందగా, మరో 55 మంది గాయపడ్డారు. సెంట్రల్ అనతోలియన్ రాష్ట్రంలోని కైసెరీలో ఈ ఘటన జరిగిందని, క్షతగాత్రుల్లో సైనిక సిబ్బందే ఎక్కువగా ఉన్నారని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కైసెరీ కమాండో బ్రిగేడ్ నుంచి సెలవుపై వెళ్తున్న సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉదయం 8.45 గంటల సమయంలో ఈ కారు బాంబు దాడి జరిగిందని టర్కీ బలగాలు తెలిపాయి.