అంతర్జాతీయం

వియత్నాం వెళ్లిన నరేంద్ర మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం వియత్నాం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక అంశాలపై ఆ దేశంతో చర్చించనున్నారు. నాలుగో తేదీన చైనాలో జరిగే జీ-20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఐదో తేదీన లావోస్‌ వెళ్లి భారత్‌-ఆసియాన్‌, తూర్పు ఆసియా సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు.